కరోనా సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరూ, మరీ ముఖ్యంగా మాస్క్ ధరిస్తున్నారు, అలాగే సామాజిక దూరం పాటిస్తున్నారు, అయితే తినే తిండి విషయంలో కూడా మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, ఇక్కడ వరకూ...
కరోనా మహమ్మారి రాకముందు శానిటైజర్ ల వాడకం చాల తక్కువగా ఉండేది . కానీ ఇప్పుడు మాత్రం వీటికి ఫుల్ డిమాండ్ పెరిగింది . చాల మంది వీటిని విపరీతంగా వాడేస్తున్నారు. అయితే...
ఈ కరోనా సోకకుండా ఉండాలి అని చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. పండ్లు కూరగాయలు ఆకుకూరలకు కూడా వైరస్ సోకుండా ఉండాలి అని వాటికి కూడా శానిటైజర్ రాస్తున్నారు, అయితే అది కడుపులోకి...
ఈ మధ్య కరోనా సమయంలో అందరూ శానిటైజర్లు వాడుతున్నారు, అయితే ఈ వైరస్ తమకు వస్తుందా అనే భయంతో ప్రతీ ఒక్కరు పాకెట్ లో బాటిల్ పెట్టుకుంటున్నారు, అయితే ఇది చాలా ప్రమాదకరం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...