ఆసియా క్రీడల్లో బాడ్మింటన్ ఫైనల్స్లోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. మరోసారి రజత పతకంతో సరిపెట్టుకుంది.మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్లో భాగంగా ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...