ఇప్పటికే పెరిగిన మొబైల్ రీచార్జి ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఇక ఇప్పుడు ఇది చాలదు అన్నట్టు వినియోగదారులకు టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయా? 5G సేవలే ఇందుకు...
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు కొనసాగుతున్నది. గత కొన్నిరోజులుగా సెలవు రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో నేడు కూడా 34 సర్వీసులను నిలిపేస్తూ దక్షిణమధ్య...
దేశీయ అతి పెద్ద బ్యాంకు ఎస్బిఐ ఎప్పటికప్పుడు కస్టమర్లకు అనేక సేవలను తీసుకొస్తుంది. దీనితో ప్రజలు కొన్ని సేవలను ఇంట్లో నుండే పొందుతున్నారు. ఇక తాజాగా ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
రెండు...
యూజర్లకు జూమ్ యాప్ బిగ్ షాక్ ఇచ్చింది. కరోనా కష్టకాలంలో స్కూల్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు, ఉద్యోగులకు మీటింగ్ వంటివన్ని కూడా జూమ్ యాప్ ద్వారానే జరిగేవి. ఈ తరుణంలో జూమ్...
ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
మీ కోసం పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు: 14
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్...
బ్లాక్బెర్రీ ఫోన్ కు జనవరి 4 చివరి రోజు కానుంది. ఆ తరువాత ఈ సంస్థకు సంబంధించిన సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. దీనితో ఈ సంస్థ అందిస్తున్న బ్లాక్బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ...
ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తాజాగా పాపికొండలకు వెళ్లే పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం మీదుగా పాపికొండల వరకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...