ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఫామ్ ను టీ20 ప్రపంచకప్ లోను కొనసాగించాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో సూర్యకుమార్ దుమ్ములేపాడు. ఇక...
మహిళలకు షాక్..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్...
కరోనా రావడంతో ప్రస్తుతం సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ఇలా థియేటర్లో సినిమా అయిందో లేదో కొద్దీ రోజులకు ఓటిటిలో రావడంతో ప్రేక్షకులు థియేటర్ ను మరిచిపోయారు. ఇంట్లో కూర్చుని మొబైల్ లో...
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. నేతల వలసల పరంపర కొనసాగుతుంది. ఈ వలసలు చూస్తుంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారో అర్ధం కావడం లేదు. టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్...
బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్...
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను మూడు రోజులపాటు నిలిపివేశారు. మొదటగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి...
బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...