మళ్లీ భారీగా బంగారం ధర పెరుగుతూ వచ్చింది, బంగారం ధర ఈ రోజు కూడా పెరిగింది, ఇక బంగారం కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి....
ఏపీలో కరోనా వైరస్ చాపకిందనీరులా పాకిపోతుంది... రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి... ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అయినా కూడా కరోనా కేసులు...
ప్రస్తుతం ఏపీలో నెలకొంటున్న పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఉంటారో... ఎంతమంది జంప్ అవుతారో అనేచర్చ సాగుతోంది..... ఇప్పటికే ముగ్గు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ఇచ్చిన సంగతి...
ఈ మధ్య కొన్ని వివాహాలు చాలా వింతగా జరుగుతున్నాయి, సినిమాటిక్ గా కొందరు ప్రియుళ్లు కల్యాణ మండపాలకు వెళ్లి నేను ఆ అమ్మాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నాం, మా పెద్దలు ఈపెళ్లికి ఒప్పుకోవడం...
స్టార్ హీరోలు హీరోయిన్లకు బాడీ గార్డ్స్ పదుల సంఖ్యలో ఉంటారు.. అయితే వీరిలో మెయిన్ బాడీ గార్డ్ ఎంతో నమ్మకంగా ఉంటారు, సల్మాన్ షారూఖ్ ఇలా అందరికి ఉంటారు, అయితే హీరోయిన్స్ కు...
చాలా మంది శాంతి పూజలు చేస్తూ ఉంటారు, అయితే వ్యాపారాల కోసం గ్రామాల బాగుకోసం ఇలా పల్లెల్లో చాలా మంది చేస్తూ ఉంటారు, ఈ సమయంలో గొర్రె మేక కోడిని బలి ఇస్తూ...
ఈ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మరిన్ని కొత్త కేసులు నమోదు అవుతున్నాయి, దీంతో అతి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు అధికారులు... అయితే...
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో...
సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం...