మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్...
అక్రమ కేసులకు సంబంధించి దాడులు చేసి ఈడీకి వింత అనుభవం ఎదురైంది. ఝార్ఖండ్లో ఈడీ దాడుల్లో ఏకంగా రెండు ఏకే-47 రైఫిళ్లు బయటపడ్డాయి. కాగా రెండూ భారత జవాన్లకు చెందినవి కావడం గమనార్హం.
ఝార్ఖండ్లో...
ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వాటిలో బంగారం కూడా ఒకటి. బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి...
తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు...
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మెట్ పల్లి...
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని,ప్రభుత్వ టీచర్లు స్థిర, ఛర భూములు...
ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇటీవలే డీజిల్, పెట్రోల్, నూనె, గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా..తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్...
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ షాకిచ్చింది. టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగా జరిగాయని కోర్టు నిన్న తీర్పు...
వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...