చైనాలోని వుహన్ మార్కెట్లో గబ్బిలాల ద్వారానే ఈ వైరస్ వచ్చింది అని అనేక వార్తలు విన్నాం, అయితే ఇది నిజం కాదు అని కొందరు అంటున్నారు... చైనా మార్కెట్లు వైరస్ లక్షణాలు...
అతని పేరుమీద ఓ ట్రస్ట్ పెట్టాడు,పైగా ఓ దేవుడు అంటే తనకు ప్రేమ అని చెప్పాడు, ఇలా ఆ దేవుడ్ని ప్రేమించేవారు ఈ ట్రస్ట్ వ్యక్తిని నమ్మి లక్షల రూపాయలు...
బెంగుళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది... అర్థరాత్రి సమయంలోభర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... హోసకోట హోసూర్ రోడ్డు కిమాద్ ఫోర్త్ ఫేజ్ లో రామస్వామి...
కరోనా వైరస్ నేపథ్యంలో గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లుగా కొన్ని కేంద్రీకరించారు, అంతేకాదు కరోనా పాజిటీవ్ కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లులో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా ఇక్కడ...
ఓ వైపు కరోనా ఫీవర్ తో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు... అయితే ముందు పెట్టిన ముహూర్తాలకి చాలా మంది ఇంట్లో అతి తక్కువ మందితో 20 మంది లేదా 50 మందితో...
అక్కడకు ఎవరూ రారు కదా అని దైర్యం ...సిటీ నుంచి కుర్రాళ్లు దోస్తులు వచ్చారు కదా అని అందరూ కలిసి డబ్బులకి పేక ముక్కలు వేసి ఆట మొదలు పెట్టారు... రెండు గ్రూపులుగా...
కూతురిని ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు ఆ తల్లితండ్రి. కొద్ది రోజులు మన దగ్గర ఉండి వెళ్లిపోతుంది తర్వాత వేరే వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు కదా అని అనుకున్నారు, అందుకే ఆమెపై ఎంతో మమకారం...
చిన్నపిల్లలు ఏది పట్టుకున్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి... లేకపోతే వారు తెలియక వాటిని నోట్లో పెట్టేసుకుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి వారి నోటిలోకి వెళతాయి.. తర్వాత సర్జరీలు జరిగే ప్రమాదం...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...