భద్రాది జిల్లా మణుగూరు ఎస్ఐ వీరంగం సృష్టించాడు. మరో మహిళతో వివాహేతర సంబంధంపై నిలదీసిన భార్యపై దారుణంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తను కూడా తీవ్రంగా కొట్టాడు. పిడిగుద్దులు గుద్ది, కింద పడేసి,...
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...