మార్కెట్లో బంగారం ధరల మోత మోగుతోంది. రెండు రోజులు ధర తగ్గితే..నాలుగు రోజులు పెరుగుతోంది. ఇవాళ పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి బంగారం, వెండి ధరలు...
దీపావళి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,570గా...
బంగారం ధర వరుసగా మూడో రోజు తగ్గుముఖం పట్టింది, చూసుకుంటే గడిచిన మూడు రోజులుగా పుత్తడి వెండి ధరలు కాస్త తగ్గుతున్నాయి ...నేడు కూడా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి...
కొత్త ఏడాది మరి తొలిరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం... దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధర సాధారణంగా ఉంది.. ఎలాంటి భారీ పెరుగుదల తగ్గుదల నమోదు...
బంగారం ధరకు మళ్లీ రెక్కలు వచ్చాయి... గడిచిన 11 రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరిగింది… ఇక్కడ మాత్రం బంగారం...
ఒక్కరోజే 1600 తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈ రోజు పరుగులు పెట్టింది, అయితే స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది, ఇక వెండి ధర కూడా ఇలాగే పరుగులు పెడుతోంది, మొత్తానికి బంగారం...
బంగారం ధర పరుగులు పెడుతోంది, ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు, గడిచిన మూడు రోజులుగా బంగారం ధరపెరుగుదల కనిపిస్తోంది, ఇక వెండి ధర కూడా పెరుగుతోంది, బంగారం వెండి ధరలు భారీగా పెరుగుదల...
బంగారం ధర స్వల్పంగా తగ్గుదల నమోదు చేసింది, భారీగా పెరుగుదల కనిపించిన బంగారం ధర నేడు మార్కెట్లో కాస్త తగ్గుదల కనిపించింది, ముఖ్యంగా బంగారం ధర ముంబై బులియన్ మార్కెట్లో భారీగా తగ్గుదల...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...
తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది....