తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి(Srikalahasti) ఏర్పేడు మార్గంలోని మిట్టకండ్రిగ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు సైతం...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...