వైసీపీ ప్రభుత్వం ప్రజల సంపదను కొల్లగొడుతుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) మండిపడ్డారు. ప్రకృతి వనరులను కూడా దోచేస్తూ.. కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
Somu Veerraju: వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. కేంద్రం...
Somu Veerraju: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్కు లేఖ రాశారు. భద్రాద్రి రాముడి ఆస్తులను మాఫియా ముఠా దురాక్రమణల నుంచి కాపాడాలంటూ లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి రాముడికి చెందిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...