Somu Veerraju: ఏపీకి కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిపివేస్తాం?

-

Somu Veerraju: వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే ప్రజలకు ఇల్లు ఇస్తున్నారని.. వాటికి ప్రధానిమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టకపోతే జగనన్న కాలనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేసి కేంద్రం నిధులు నిలిపేస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వనికి రాజకీయాలు తప్పా రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మానకు సీఎం జగన్‌‌తో మాట్లాడి నిధులు తెచ్చే దమ్ము ఉందా? అని సవాల్‌ చేశారు. రూ.800 కోట్లు ఖర్చు పెడితే శ్రీకాకుళం సస్యశ్యామలం అవుతుందన్నారు. జగన్ ఎన్నికల ముందు వికేంద్రీకరణ గురుంచి ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. అమరావతి రైతులు సిక్కోలు వరకు ఎందుకు రాకూడదో చెప్పాలని సోము వీర్రాజు (Somu Veerraju)నిలదీశారు.

- Advertisement -

Read also: మొసలితో స్టెప్పులేసిన యువకుడు!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...