కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)పై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటకలోని హుబ్బలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోనియాపై విమర్శల వర్షం...
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాహుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లాలూ అద్భుతంగా వంట...
Sonia Gandhi |కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శనివారం తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ప్రస్తావించారు. తన ఇన్నింగ్స్ను భారత్ జోడో యాత్రతో ముగించవచ్చని సంచలన ప్రకటన చేశారు. భారత్ జోడో...
తెలంగాణలో కాంగ్రెస్ కొత్త సారధ్య బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం. ఆయనతోపాటు 19 మందితో జంబో టీం ను కూడా ప్రకటించేసింది. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ శనివారం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పిసిసి చీఫ్ గా బాధ్యతలు ఎప్పటి నుంచి తీసుకుంటారు?, తన భవిష్యత్ కార్యాచరణ...
ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తున్న తెలంగాణ పిిసిసి అధ్యక్ష పదవిని అధిష్టానం మరో రెండు లేదా మూడు రోజుల్లో అనౌన్స్ చేయడం ఖాయమైంది. కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు కొత్త పిసిసి చీఫ్ ఎంపిక...
సోనియా గాంధీ మన దేశంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు, కాంగ్రెస్ పార్టీని దశాబ్దాలుగా ముందు ఉండి ఆమె నడిపిస్తున్నారు...సోనియాగాంధీ అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో.. ఇటలీకి చెందిన ఈమె 1946...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం(ఆగస్టు-8,2019) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్,...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...