తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేది కాదని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు...
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.200కోసం కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన గేదెల భరత్కుమార్ ఈనెల 3న విశాఖ నుంచి...
CM YS Jagan Tour in srikakulam today:ఏపీ సీఎం జగన్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేటలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద రీసర్వే పూర్తైన...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతుంది. తాజాగా లండన్ నుండి శ్రీకాకుళం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలింది. అయితే కొత్త...
ఏపీలో 13 జిల్లాల్లో కేవలం 11 జిల్లాలకే వైరస్ సోకింది శ్రీకాకుళం విజయగనరం సేఫ్ లో ఉన్నాయి అని అందరూ అనుకున్నారు... కాని శ్రీకాకుళంలో కూడా పాజిటీవ్ కేసులు రావడంతో ఇప్పుడు ఏపీ...
ఏపీలో ఉన్న 13 జిల్లాలో కరోనా ప్రభావం కేవలం 11 జిల్లాల్లో ఉంది.. మిగిలిన రెండు జిల్లాల్లో చాలా తక్కువగానే ఉంది.. అయితే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అసలు ఒక్క కేసు కూడా...
ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో విశాఖకు చేరుకున్నారు. అక్కడనుంచి రోడ్డుమార్గంలో శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు... ఈ జిల్లాలో చంద్రబాబు...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...