నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' ఆగష్టు 9న మన ముందుకు రానున్నది . వేగేశ్న సతీష్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన కళ్యాణ వైభోగం లిరిక్స్కు...
నితిన్,రాశి కన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం..ఈ సినిమా ఆడియో వేడుకలకు సినీ యూనిట్ సభ్యులు అంతా హాజరు అయ్యారు..నిర్మాతలు,ప్రొడ్యూసలు,సినీ నటులు,సినీ యూనిట్ మొత్తమే వేదికను అలంకరించారు..
అయితే తాను మాట్లాడుతుంటే హీరోయిన్...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....