తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 11న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం...
ఫిరోజ్పుర్:-పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జరగాల్సిన ప్రధాని మోదీ సభ అర్ధాంతరంగా రద్దయ్యింది. భద్రతా లోపల కారణంగా ప్రధాని పర్యటన రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
పంజాబ్లోని అమరవీరుల స్మారకానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా ప్రధాని మోదీని...
బ్లాక్బెర్రీ ఫోన్ కు జనవరి 4 చివరి రోజు కానుంది. ఆ తరువాత ఈ సంస్థకు సంబంధించిన సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. దీనితో ఈ సంస్థ అందిస్తున్న బ్లాక్బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...