విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, ‘నాడు-నేడు’ పనులు, విద్యా కానుక కిట్ల సరఫరా సరిగా లేకపోవడంతో పాఠశాలల పునఃప్రారంభాన్ని జులైకి వాయిదా వేశారు. అయితే ఈ...
నిన్న ఇంటర్ ఫలితాలు విడుదల అయినా సంగతి తెలిసిందే. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్ష ఫలితాలను నిన్న విడుదల చేసారు. ఇటీవలే మంత్రి...
ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలను చేయగా..తాజాగా పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 6 లక్షల 15...
తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు వానను సైతం లెక్క చేయకుండా వరుసగా రెండోరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు విపక్షాలు...
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, సికింద్రాబాద్ ఎన్టీపీసీ సీబీటీ 2 ఉద్యోగాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్న క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని ఏర్పాట్లు పేకట్బందీగా...
కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా పదో తరగతి పరీక్షలు కేంద్రాలకు వెళ్లి రాయకపోవడంతో ఇంటర్నల్ మర్క్స్ ని ఆధారంగా తీసుకొని ర్యాంకులను నిర్దారించడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు....
కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యథాతథంగా జరుగుతాయని అంతా భావించిన క్రమంలో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయని..అయినా సిబ్బంది కష్టపడి పని చేశారని...
పదవ తరగతి పరీక్షల కారణంగా ఏపీ ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 అంటే నేటి నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...