సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశీయ రిటైల్ మార్కెట్లలో వంట నూనె రేట్లు తగ్గించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు శుద్ధి చేసిన పామాయిల్పై ప్రాథమిక...
వంటనూనె వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో వంట నూనెల ధరల గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ విభాగం తెలిపింది. నూనె రకాన్ని బట్టి కిలోకు కనిష్ఠంగా రూ.7 నుంచి గరిష్ఠంగా...
కొవిడ్ కాలంలో నవంబర్ 30 వరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాలని గతంలో నిర్ణయించింది కేంద్రం. తాజాగా.. ఈ నెల 30 తర్వాత ఈ కార్యక్రమాన్ని పొడిగించేందుకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని ఆహార,...
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...