హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగనన్న, అవినాశ్ రెడ్డిని ఓడించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) ప్రజలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతరు సునీతారెడ్డి(Sunitha Reddy) టీడీపీలో చేరుతున్నట్లు కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. రాజకీయ రంగప్రశేశం చేస్తున్న సునీతమ్మకు స్వాగతం అంటూ ప్రొద్దూటూరులోని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...