రాష్ట్రంలో అవసానదశలో ఉందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దింపుడు కళ్లెం స్థాయికి దిగజార్చేశారా... కాంగ్రెస్ ఇంకా కోలుకునే స్థాయిలోనే ఉందా... పర్లేదు పుంజుకుంటుందా సీనియర్లు ఇంకా చావగానే ఉన్నారా... అనేపరిస్థితి నుంచి...
అప్పట్లో దేశ వ్యాప్తంగా ఓటుకు నోట్ల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే... 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటి టీడీపీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...