G 20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ నగరం ముస్తాబయింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాల అధినేతలు, వారి తరపున ప్రతినిధులు రానుండడంతో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి...
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) వినియోగదారుల నుంచి కొత్త ఛార్జీల వసూలకు సిద్ధమైంది. కార్ట్ విలువతో సంబంధం లేకుండా ఇక నుంచి ప్రతి ఆర్డర్ పై రూ.2చొప్పున ప్లాట్ ఫామ్ ఫీజు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...