రంజాన్ మాసం ప్రారంభం అయింది... కాని ఈ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోవాలి అని ప్రభుత్వాలు కూడా ముస్లింలకు తెలియచేశాయి, అయితే ఈ సమయంలో కొందరు కోవిడ్...
దేశంలో కరోనా వైరస్ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి, ఈ సమయంలో లాక్ డౌన్ అమలు జరుగుతోంది, కేంద్రం మే 3 వరకూ లాక్ డౌన్ విధించింది, ఇక కేంద్రం తీసుకున్న ఈ...
తెలంగాణలో కరోనాపై పోరాటం జరుగుతూనే ఉంది.. కేసులు సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది, దీంతో సర్కార్ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తోంది, ఎవరిని బయటకు రానివ్వడం లేదు, అయితే సూర్యాపేటలో కూడా...
తెలంగాణలో హైదరాబాద్ లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. కొన్ని జిల్లాలు అయితే గ్రీన్ జోన్ గానే ఉన్నాయి. అక్కడ పెద్ద కేసులు నమోదు కావడం లేదు, ఇలాంటి వాటికి ఈ...
తెలంగాణలో ఇప్పటికే 59 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి.. అందుకే అతి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకు చెబుతున్నారు, అలసత్వమే మరింత ప్రమాదం...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది... తాజాగా మరో ముగ్గురికి కరోనా సోకింది... దీంతో రాష్ట్రం మొత్తంమీద కరోనా సోకిన వారి సంఖ్య 44కు చేరింది... కుత్బుల్లాపూర్ కు...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...