కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు తెలంగాణ దేశ భూభాగంలో ఉంది అన్న సంతగి...
సినీ ఎగ్జిబిటర్ ల సమస్యలపై త్వరలోనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
పేద ప్రజల పాలిటి దేవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పశుసంవర్ధక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్...
హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు ఇచ్చారు. శనివారం ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోని ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణా...
జంటనగరాల లోని నాలా లలో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా 9848021665 నెంబర్ తో వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ...
జర్నలిస్టు కావటి వెంకట్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల కరోనా తో చికిత్స పొందుతూ...
హైదరాబాద్ సనత్ నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ కుమారుడి కారు డ్రైవర్ పై మంత్రి తలసాని కుమారుడి దాడి..కారులో డబ్బు చెక్ చేయాలంటూ తలసాని కుమారుడు గొడవ పడి.. తనపై దాడి...
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. విమానాశ్రయ అభివృద్ధి కోసం అదనంగా 250 ఎకరాల భూమి కావాలని, దానిని...
అంబర్పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రిని ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగమయం అయింది....
ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు...