తెలుగుదేశం పార్టీ మొత్తానికి మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.. అయితే చంద్రబాబు గతంలో ఇదే మండలి అక్కర్లేదు అని అన్నారు, అది గతం తర్వాత మండలిని అన్ని పార్టీలు స్వాగతించాయి కదా అనేది...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...