తెలుగుదేశం పార్టీని చంద్రబాబు, నారా లోకేష్ పరువుని నడివీధుల్లో పెట్టి బహిరంగంగా విమర్శలు చేశారు వల్లభనేని వంశీ, దీంతో పార్టీ తరపున వంశీపై చర్యలు తీసుకుంది తెలుగుదేశం పార్టీ.. ఎవరైనా పార్టీ వదిలి...
తెలుగుదేశం పార్టీపై నిత్యం విమర్శలు ఆరోపణలు చేస్తారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా టీడీపీ పై టార్గెట్ అదే రేంజ్ లో ఉంటుంది.. ఇఫ్పుడు వైసీపీ అధికారంలో...
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ప్రతిపక్షనాయకులు అధికార నాయకులపై అలాగే అధికార నాయకులు ప్రతిక్ష నాయకులపై విమర్శలు చేసుకుంటూ కేంద్ర బింధువులా మారుతున్నారు... తాజాగా టీడీపీ నుంచి...
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున తన వాయిస్ ను గట్టిగా వినిపించిన మహిళా నేత యామిని... వైసీపీ నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తే వారికి వెంటనే కౌంటర్ ఇచ్చేవారు...
వచ్చే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఓడించేందుకు వైసీపీ సర్కార్ భారీ ప్లాన్లు వేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది... తాజాగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి...
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాజీ మంత్రి నారాలోకేశ్ పై అలాగే తనను విమర్శిస్తున్న టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యాలు చేశారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను హైందవ సంప్రదాయాన్ని గౌరవించలేదని...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.... ఇటీవలే టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకుంటున్నారని జగన్...
కొద్దికాలంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు బోడె ప్రసాద్, కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...