తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీ నుంచి వెళ్లిపోయిన వంశీ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి దేవినేని ఉమా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. పార్టీ నాశనం అవ్వడానిక ఉమా కారణం...
ఏపీలో మరో ఉప ఎన్నిక అనివార్యం అని నిన్న వల్లభనేని వంశీ విమర్శలతో అర్దం అయింది. బహుశా ఈ నెలలో వంశీ రాజీనామా ఆమోదం చెందే అవకాశం ఉంది అని తెలుస్తోంది....
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇసుక దీక్ష చేసిన విషయం తెలిసిందే.. అయితే బాబు ఏ ప్లాన్ వేసినా బాగానే నడుస్తుంది కాని, ఇప్పుడు అది ఫెయిల్ అయింది. తాజాగా...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరైన సమయంలో లేను అనే బాధ వంగవీటి రాధాలో మొదలైందట. చంద్రబాబు టీడీపీ మాటలు విని ఆయన టీడీపీలో చేరిపోయారు.. కాని ఇప్పుడు పరిస్దితి మొత్తం అడ్డం...
తెలుగుదేశం పార్టీపై దారుణమైన విమర్శలు చేశారు వంశీ.. ఇక తాను టీడీపీలో కొనసాగేది లేదు అన్నారు జయంతికి వర్ధంతికి తేడా తెలియని వారికి పార్టీ ఇస్తే ఇక పార్టీ ముందుకు ఏమీ వెళుతుంది...
ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయా అంటే అది ఒక్క అద్దంకిలో మాత్రమే... దశాబ్దాల కాలం నాటినుంచి గొట్టిపాటి ఫ్యామిలీకి కరణం ఫ్యామిలీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం ఉంది...
అయితే 2014...
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా కన్నాలక్ష్మీ నారాయణ ఉన్నారు... ప్రస్తుతం ఆయన పోస్ట్ పై టీడీపీ నాయకులు కన్ను పడిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి...
2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఒక్కొక్కరు సైకిల్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు... ఒకప్పుడు టీడీపీ రాజకీయాల్లో ఆరితేరిని నాయకులు సైతం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు... పార్టీ తరపున తమ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...