దేవినేని వంగవీటి రాజకీయాల్లో ముఖ్యంగా విజయవాడ పాలిటిక్స్ లో ఈ రెండు పేర్లు చెప్పకుండా రాజకీయాలు ఉండవు.. అయితే ఇప్పుడు వారసులు మాతమే రాజకీయాల్లో ఉన్నారు.. దేవినేని కుమారుడు అవినాష్ ఇప్పుడు వైసీపీలో...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమితో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. పార్టీకి ఇది దారుణమైన ఓటమి అనే చెప్పాలి... అయితే యువ నేతల కొరత అనేది పార్టీని వేధిస్తోంది. అది కూడా ఇప్పుడు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.....
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ యూత్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు... నేడు బాబు దీక్ష సమయంలోనే దేవినేని అవినాష్ సీఎం వైయస్ జగన్...
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నేడు ఇసుకపై దీక్ష చేయనున్నారు.. 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన వెంటనే తెలుగుదేశం నేతలు దీనిని పెద్ద మహా దీక్షలా కవర్ చేశారు.....
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ అంశం చిచ్చు రేపింది అంటే దాని గురించి నాలుగు రోజులు వార్త వచ్చి. తర్వాత అది చల్లారుతుంది. అది జగన్మోహన్ రెడ్డి అలా కూల్ చేస్తారో, లేదా...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు స్ధానాలు గెలుచుకుంది.. 12 స్ధానాలకు గాను టీడీపీ నాలుగు, వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. అయితే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గతంలో వైసీపీలో...
జమ్మలమడుగులో కేవలం పదవుల కోసమే ఆదినారాయణ రెడ్డి గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు అని అక్కడ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆరోజు పదవి అవసరం కాబట్టి వైసీపీ నుంచి టీడీపీకి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...