ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడంతో ఎప్పటినుంచో టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలు వైసీపీ కంచుకోటగా మారుతున్నాయి... ముఖ్యంగా టీడీపీ ఆవిర్భవం నాటినుంచి కృష్ణా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.... ప్రతిపక్షాలు విమర్శించలేనంత విధంగా జగన్ పాలన...
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో క్రమ క్రమంగా సభ్యుల సఖ్య తగ్గుతూ వస్తోంది... చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలను చూసి చాలామంది నేతలు ఇతర పార్టీల్లో...
ప్రస్తుతం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి... జగన్ ఒక వైపు అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంటే ఆయన ఎమ్మెల్యేలు మాత్రం ఒకరిపై ఒకరు...
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి... అధికారంలో ఉన్నప్పుడు కళకలలాడిన టీడీపీ ఇప్పుడ అధికారం కోల్పోవడంతో ఆ కళ చెదిరింది.
ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...
కొద్దికాలంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పై అలాగే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇసుక కొరతా......
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో. ఏపీలో...
పార్టీ ఏదైనా సరే తనకు మంత్రి పదవి తప్పనిసరి అనే పేరును ఘటించుకున్నారు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు... తన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...