ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంచలన సవాల్ విసిరింది... రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి చూపిస్తామని ఇరిగేషన్ శాఖ...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో పార్టీ నేతల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది... ప్రతిష్టాత్మకంగా జరిగిన 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గతంలో ఎన్నడు లేని విధంగా ఘోర ఓటమిని చవిచూసింది.. దీంతో...
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి సైలెంట్ గా తనపని తాను చేసుకుంటు వెళ్తున్నారు... ఇటీవలే వందరోజులు పరిపాలన కూడా పూర్తి చేసుకున్నారు. ఈ వందరోజుల పరిపాలనలో ఆయన...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి... ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు.
ఇప్పటికే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో ఎదురు దుబ్బ త్వరలో తగలనుందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడంతో పార్టీని ఓ గాడికి తీసుకువచ్చేందుకు...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే... కొద్దికాలంగా వెన్నులో నొప్పి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన కొద్దికాలంగా ఆసుపత్రిలో...
టీడీపీ ఆవిర్భవం నాటినుంచి 2014 ఎన్నికల వరకు గెలుపు ఓటమిలను చవిచూసిన తమ్ముళ్లు... గతంలో ఎన్నడు లేని విధంగా 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెంది చరిత్రకు ఎక్కారు... 175 సెంబ్లీ ...
టీడీపీ కంచుకోటకు పెట్టింది పేరు కృష్ణా జిల్లా... ఎన్టీఆర్ నాటినుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు టీడీకీ అండగా నిలుస్తూనే వచ్చింది కృష్ణా జిల్లా... అలాంటి జిల్లా 2019 ఎన్నికల్లో జగన్ సునామితో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...