ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. గత ప్రభుత్వంలోజరిగిన పొరపాట్లను, అక్రమాలను జగన్ ఏరవేస్తున్నారు...
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలను ఎప్పటికప్పుడు...
ఏపీలో లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల పై పెట్టిన కేసులు అన్నింటినీ ఎత్తివేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన కార్యకర్తల ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే నన్నారు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటినుంచి రాష్ట్రాన్ని అభివ్రుద్ది దిశగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఆయన చేస్తున్న కార్యక్రమాలకు...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు వస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో జరిగిన...
రాజ్యసభ సభ్యుడు టీడీ వెంటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణతో పోల్చితే రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం అని...
నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.... ఇక నుంచి తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారాలోకేశ్ కు కాకుండా ఎన్టీఆర్ కు దక్కనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో....
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు కొన్ని జిల్లాల్లో టీడీపీ ఖాళీ అవుతోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో ముందు వరుసలో ఉన్నది కడప జిల్లా... ఈ జిల్లాలో...
2019 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రీ పగలు అన్న తేడా లేకుండా ప్రచారం చేశారు. ఈక్రమంలో మరోసారి అధికారంలోకి వచ్చి రికార్డ్ బద్దలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...