సన్నబియ్యం అంటే సన్నగా ఉన్న వ్యక్తిని పౌరసరఫరాల శాఖకి మంత్రిని చెయ్యడం మాత్రమే అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ అన్నారు. నాణ్యమైన బియ్యం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలనపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... జగన్...
టిడిపి పార్టీ కార్యకర్తలపై వైసిపి కార్యకర్తలు రాక్షసంగా దాడులు చేస్తున్నారంటూ టిడిపి పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. తాజాగా నారా లోకేష్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. పుట్టపర్తి నియోజకవర్గం నల్ల సముద్రం...
వైసిపి వంద రోజుల పాలన ఏపీకి శాపంగా మారిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. వంద రోజుల పాలన లో ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టడం లేదని విమర్శించారు. పోలవరం...
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీ కార్యాలంయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలన పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి...
5 వేల వేతనంతో పనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎకసెక్కాలాడుతున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...