గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే ప్రజలకు మంచి పనులు చేస్తామని వైసీపీ చెప్పిందని, ఆ పనులు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పని...
ప్రజావేదిక కూల్చివేత వ్యవహారం అధికార, విపక్షాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు...
టీడీపీ కాపు నేతలు పార్టీ అధిష్ఠానానికి సమాచారం ఇవ్వకుండా ఇటీవల కాకినాడలోని ఓ హోటల్ లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి టీడీపీ నేత తోట త్రిమూర్తులు, బూరగడ్డ వేదవ్యాస్,...
ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే కీలక నేతలు కొందరు పార్టీ మారగా.. మరికొందరు కూడా టీడీపీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ...
గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతుండడం తెలిసిందే. మరికొందరు నేతలు కూడా కాషాయతీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలోకి వెళతారంటూ వార్తలు...
టీడీపీ నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు పార్టీ సామాన్లను బయటపడేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ‘అది ప్రభుత్వ కట్టడం. దానితో మీకు సంబంధం...
ప్రజావేదికను కూలగొడతానని చెబుతున్న సీఎం జగన్, అక్కడే సమావేశం నిర్వహించడం కరెక్టు కాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల...
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నోరు జారటంతో ఆ మాటలకు వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. రాపాక మాట్లాడుతూ... మిత్రపక్షం బీజేపీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని అధికార వైసీపీని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...