సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి...
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను సీఎం నారా చంద్రబాబు నాయుడుకు(Chandrababu) పంపించారు. ఏపీ ఫైబర్ నెట్(Fibernet) ఛైర్మన్ పదవితో...
ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి సంకల్పించామని చెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియర్ రికవరీ ఫెసిటిలీ సెంటర్...
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్ కలిశారు. ఈ సందర్బంగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందించారు. ఆశా వర్కర్ ఉద్యోగానికి...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) భారతదేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా(Richest CM) నిలిచారు. ఆయన ఆస్తుల నికర విలువ రూ.931 కోట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం...
ఏపీలో నామినేటెడ్ పదవులు(Nominated Posts) పొందిన 59 మందికి సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. దాదాపు 30 వేల దరఖాస్తులు...
త్వరలోనే టీడీపీలో చేరనున్నానంటూ మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) సంచలన ప్రకటన చేశారు. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రులు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి భేటీ...
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జెల లక్ష్మి(Gajjala Venkata Lakshmi)కి రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. గజ్జెల లక్ష్మి పదవి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...