రెండో రోజు కూడా అసెంబ్లీలో రగడతో మొదలైంది.... టిడ్కో ఇళ్లపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది... స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం...
రెండో రోజు కూడా అసెంబ్లీలో రగడతో మొదలైంది.... టిడ్కో ఇళ్లపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది... చర్చ జరగకుండా పోడీయం దగ్గరు వస్తే ఎలా అని జగన్ ప్రశ్నించారు.... అలాగే...
తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం ఖరారయినా కూడా కాలు బయట పెట్టేందుకుబెట్టు చేసిన పనబాక లక్ష్మీ మెట్టు దిగినట్లు తెలుస్తోంది... పలువురు టీడీపీ నేతలు మంతనాలు అధినేత హామీలతో అమె ప్రచారానికి సిద్దమవుతున్నట్లు...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది... ఆ పార్టీకి చెందిన తృతియ శ్రేణినాయకులు టీడీపీ గూటికి చేరుతున్నారు... ముఖ్యంగా కర్నూల్...
జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇక కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉంది, ఇక ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ పార్టీలు బిజీగా మారిపోయాయి, ఇప్పటికే పలు జాబితాల్లో తమ పార్టీ తరపున...
విశాఖ టీడీపీ నేతలు వనికిపోతున్నారా అంటే అవుననే ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... ఏ రోజు తెల్లారితే ఏం జరుగుతుందోనని కలవరం చెందుతున్నారట...రోజుకు ఒక చోట అక్రమాల తొలగింపు వ్యవహారం...
సినిమా పరిశ్రమలో రాజకీయాల్లో వారసుల ఎంట్రీ కాస్త లేట్ అయినా జరుగుతుంది అనేది తెలిసిందే, అవును ఇది మన ఏపీలో తెలంగాణలోనే కాదు దేశం అంతా ఇలాగే ఉంది, అయితే ఏపీలో చాలా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...