ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది... 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్ ను...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిప్పులు చెరిగారు... వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రోడ్డు వేసింది లేదని ఆరోపించారు...
సర్కార్ కనీసం గుంతలు కూడా...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి... పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నేతలు సైకిల్ దిగి వైసీపీ చెంత చేరుతున్నారు... ఇప్పటికే...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత వరుస షాక్ లు తగులుతున్నాయి... రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందని భావించి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి భాద్యతలను చేపట్టిన నాటినుంచి అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు... ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా... త్వరలో ఆ పార్టీకి చెందిన విశాఖ మాజీ ఎమ్మెల్యే సైకిల్ దిగేందుకు సిద్దమయ్యారా అంటే అవుననే...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి... దీంతో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి... పార్టీలో క్రమ క్రమంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...