దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది, సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరికి సోకుతోంది, అయితే రాజకీయ నాయకులకి కూడా వైరస్ ఇటీవల సోకుతున్న వార్తలు మనం విన్నాం. పెద్ద ఎత్తున నేతలు కరోనా...
రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా బీజేపీ ఎదగడానికి ప్రయత్నిస్తుందా 2024 ఎన్నికల్లో సర్కార్ కు ప్రధాన పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తోందా అంటే అవుననే ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి...అందుకే జిల్లా స్థాయిలలో ఇప్పటికే...
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఆ పార్టీ ఝలక్ ఇచ్చింది... ఇటీవలే ఆయన మీడియా సమక్షంలో మాట్లాడుతూ. అమరావతి విషయంలో కేంద్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు... అధికార వికేంద్రీకరణ...
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోమూ వీర్రాజును నియమించడంతో రానున్న రోజుల్లో ఆ పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకోనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ...పార్టీ మూల సిద్దాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న...
కోవిడ్ ఆసుపత్రుల్లో వసతులు అద్భుతం అంటూ అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు... వాస్తవానికి కరోనా రోగులకు భోజనం కూడా అందని పరిస్థితని మండిపడ్డారు. కర్నూలు...
ఇటీవలే ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది... ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...