ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు అలాగే అధికార పార్టీ నాయకులపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.. అయితే ఇదే క్రమంలో...
ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకువెళ్తారని తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు......
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది... పార్టీ అధికారం కోల్పోయిన నాటినుంచి తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్న సంగతి తెలిసిందే... ఇప్పటికే చాలామంది సైకిల్ దిగి...
శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతల గురించి ఇప్పుడు వార్తలు బాగా వినిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ నేతలు, ముఖ్యంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడి వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.
ఇక శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియర్...
తెలుగుదేశం కార్యకర్తలు తమకు వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వారు కుట్ర చేశారని పేర్కొంటూ వైసీపీ సర్కార్ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు... తాజాగా...
అధికారం కోల్పోయినా, పరివర్తన లేకుండా కుంభకోణాలు, నేరాలకు పాల్పడిన నేతలను వెనకేసుకు రావడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెల్లిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు... ప్రభుత్వ పొరపాట్లను ఎత్తిచూపాల్సిన ప్రతిపక్షం తనే...
కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పలు బిరుదులు ఇచ్చిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు... చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన...
అరెస్ట్ వార్తల నేపథ్యంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అండర్ గ్రౌండ్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి... గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ ను దూషించారని ఆయనపై నిర్భయతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...