ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు బీజేపీ నిర్ణయానికి జై కొట్టారు... కరోనా మహమ్మారి తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు... అందుకే తనవంతు...
ఫ్యాన్ గాలి తట్టుకుని మరి విశాఖలో సైకిల్ తిరిగింది.. అయితే ఎన్నికల తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు స్థానిక సమస్యల జోలికి వెళ్లలేదు... కీలక నేత గంట వంటి వారు కేవలం ప్రచారం...
కరోనాకు ముందు ఏపీలో రాజధాని అమరావతి వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే... మొన్నటివరకు రాజధాని తరలింపు మూడు రాజధానులతో వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వెక్కాయి.... ఇది ఇలా ఉండగానే...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి దగ్గర అవ్వడానికి ట్రైయ్ చేస్తున్నారు కానీ వారు ఆయన్ను దగ్గరకు రానివ్వకున్నారని అంటున్నారు.. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ కోలుకోవాలంటే కేంద్ర...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా... ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు పట్టు సాధించాలని చూస్తునే ఉన్నారు... కానీ సాధించలేక పోతున్నారు... ఎప్పుడు ఎన్నికల జరిగినా సరే ప్రజలు...
మిషన్ బిల్డ్ ఏపీ కాదని జగన్ కిల్డ్ ఏపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విమర్శలు చేశారు... రాష్ట్రంలో ఆస్తులను అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి మిషన్ బిల్డ్ ఏపీ...
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు... ఇటీవలే టీడీపీ నేత లోకేశ్ ట్విట్టర్ వేదికగా చేసుకుని ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...