ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎక్కడికక్కడ పార్టీ ఎదురీత ధోరణిలోనే పయణిస్తోందని చర్చించుకుటున్నారు విశ్లేషకులు...
దీంతో పార్టీని బతికించుకోవడం కోసం...
చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్ లను వైసీపీ గెలుచుకుంది... అయితే ఇప్పుడు కుప్పం ప్రజలు...
ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోటగా పిలిచేవారు కానీ 2019లో జగన్ సునామితో ఆ కంచుకోట బద్దలు అయింది... ఈ జిల్లాలో వైసీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని తమ అడ్డాగా మర్చుకుంది......
ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు రాజకీయాలు వెడెక్కుతున్నాయి అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష టీడీపీ నేతలపై విమర్శలు చేస్తుంటే టీడీపీ నేతలు అధికార నాయకులపై విమర్శలు చేస్తున్నారు... తాజాగా...
తమ కష్టంతో జాతిసంపదను పెంచే కార్మికులు, శ్రామికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రపంచంలో ఏ సమాజమూ ముందుకు పోలేదని లోకేష్ అన్నారు. అందుకే మేడే అన్నది విశ్వవ్యాప్త వేడుక అయ్యిందని తెలిపారు...గతంలో తాను మంత్రిగా...
డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి సున్నా వడ్డీ నిధులు1400 కోట్లు విడుదల చేశారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి . అలాగే విద్యా దీవెన కింద 4 వేల కోట్లు ఇచ్చారని...
వరదలొస్తాయని సమాచారం ఉన్నప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు... సకాలంలో స్పందించక పోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలని అన్నారు... అయితే కరోనా విషయంలో...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీడ రాష్ట్రానికి విరగడయ్యే నాటికి ఖజానాలో 100 కోట్లే మిగిలాయని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి... కరోనా వల్ల రాబడి పూర్తిగా తగ్గిందని అన్నారు... వచ్చే 2-3 నెలలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...