రాజధాని అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూజాన వేసుకుని ధర్నాలు దీక్షలు చేస్తుంటే ఆపార్టీకి చెందిన తమ్ముళ్లు మాత్రం ఇంటికే పరిమిత అవుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది... ముఖ్యంగా గుంటూరు...
తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇప్పుడు ఒకటే ఆలోచన చేస్తున్నారు.. భూములు రాజధానిలో కొనుగోలు చేసిన వారి పరిస్దితి ఏమిటి? దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు... కానీ పార్టీకి చెందిన కొందరు నేతలు కంటికి కనిపించకుండా తిరుగుతున్నారని తుమ్ముళ్లు...
ఏపీ రాజధాని అంశం పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతోంది.. అయితే ఈ విషయంలో మూడు రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కి రావాలి అని అమరావతిని కొనసాగించాలి అనితెలుగుదేశం పార్టీ కోరుతోంది కాని...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు... చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తారని ఆరోపించారు... చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అన్నింటికి తెగబడి పోయారని మండిపడ్డారు.
ఎల్లో మీడియా వార్తలు ప్రజలు...
కియా కంపెనీపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసరంగా గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
రాష్ట్రంలో ఇంచుకూడా...
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలికలు రాబోతున్నాయా... తమ్ముళ్లు ఎవరి దారి వారు పట్టబోతున్నారా.... అంటే అవుననే అంటన్నారు... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...