ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు... కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు మండలిని దుర్వినియోగం చేశారని ఆయన...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో పోరాటానికి సిద్దమయ్యారు... అందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు... మూడు రాజధానులకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు...
ఈసభకు చంద్రబాబు...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు శాసనసభలో పాస్ చేస్తున్న బిల్లులకి మండలిలో తెలుగుదేశం సభ్యులు అడ్డుపడుతున్నారు.. ఈ సమయంలో తెలుగుదేశం నేతలకు చెక్ పెట్టేందుకు అలాగే ఆర్దిక భారం తగ్గించుకునేందుకు...
శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ ప్రారంభం అవుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు... సభలో స్పీకర్ ప్రకటించగానే శాసనసభ్యులు వల్లభనేని వంశీ అలాగే మద్దాలి గిరిలు సభనుంచి బయటకు వచ్చారు..
కొద్దిరోజుల క్రితం...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు... ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగారని ఆరోపించారు. ఇప్పుడవన్నీ వదిలేసి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు తీర్మాణాన్ని ప్రవేశ పెట్టారు ఈ ఒక్కరోజు శాసనమండలి రద్దు పై సభలో చర్చించాలని బీఏసీ తీర్మాణం...
శాసనమండలిని రద్దు చేయాలా లేదా అనే దాని పై మరి కాసేపట్లో క్లారిటీ రానున్నారు... ఒక వేల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండలిని రద్దు చేస్తే వైసీపీనే ఎక్కువ ఇబ్బందులు పడుతుంది......
శాసనమండలి కొనసాగించాలా లేక రద్దు చేయాలా అనే దానిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది... దీంతో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు పదవి పోగోట్టుకోవడంకంటే వైసీపీలో చేరి పదవిని కాపాడుకోవడం బెటర్ అని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...