అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు... తాము ఇన్ సైడర్ ట్రెండింగ్ కు పాల్పడినట్లు అయితే నిరూపించాలని...
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలాంది సీనియర్ నేతలు పార్టీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.... చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలు చేస్తున్నా కూడా వారు దూరంగా ఉంటున్నారు... అలా ఉంటున్నవారిలో మాజీ ఏలూరు...
కేబినెట్ సమావేశం ముగిసింది... ఈ సమావేశంలో రాజధాని అంశంలో జీఎన్ రావు కమిటి నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించారు... అలాగే స్థానికి సంస్ధల ఎన్నికలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది... ఈ సంధర్భంగా...
అమారావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.... అమరావతిని మార్చోద్దంటూ రాజధాని రైతులు రోడ్డుపై భైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.... ఈ నిరసనలకు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది...
రాజధాని ప్రాంతం అయిన వెలగపూడిలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దెబ్బకి తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలు అయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... ఇదే విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది...
ఏపీలో మూడు రాజధానులుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమంత్రులు అలాగే ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఫైర్ అయ్యారు.... రాజధాని నిర్మాణానికి లక్షా 15 వేల కోట్లు ఖర్చు...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జీవితాంతం గుర్తుండిపోయే ఇయర్ 2019... ఈ ఇయర్ గతంలో ఎన్నడు లేని విధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు చంద్రబాబు... 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 151...
ఈ ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ సీట్లు సంపాదించుకున్న జిల్లాలో ఒకటి విశాఖ జిల్లా... అయితే ఈ జిల్లాలో ప్రస్తుతం టీడీపీకి వ్యతిరేకంగా తమ్ముళ్లు తయారు అయ్యారు... ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ విశాఖను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...