అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఇంకా ఏదైనా ప్రకటనకు ముందే తన వాళ్లకు సమాచారం ఇచ్చి ఇన్ సైడర్ ట్రేడింగుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.. అది...
తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది... ఆయనపై అనంతపురం జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు త్రిలోక్.... దివాకర్ రెడ్డిపై లిఖిత పూర్యకంగా ఫిర్యాదు చేశారు......
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ సర్కారుని తీవ్రస్ధాయిలో విమర్శిస్తున్నారు.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నేతలపై దాడులు పెరిగిపోయాయని కక్ష పూరితంగా జగన్ వ్యవహరిస్తున్నారు అని, కావాలనే కొందరిని టార్గెట్...
రాజధాని విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. రైతులంతా ఆధార్ కార్డులు, భూమి పత్రాలు పట్టుకొని విజయసాయిరెడ్డి ఎప్పుడు దర్శనమిస్తారా అని ఎదురుచూస్తున్నారని అన్నారు...
సిగ్గు లేకుండా రైతులను పెయిడ్...
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు... దీనిపై టీడీపీ నాయకులు జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ...
సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు అసెంబ్లీలో.. అయితే దీనిపై వైసీపీ నేతలు బాగానే ఉన్నారు.. జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.. కాని చంద్రబాబు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. అసలు రాజధానికి...
మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తులు అధికంగా ఉన్న ప్రాంతీయపార్టీల్లో వైసీపీ దేశంలోనే No.1అని ADR అనేసంస్థ రిపోర్ట్ ఇచ్చిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. అలాంటి పార్టీ దిశచట్టం తెస్తే అమలు...
గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే... ఆ సమయంలో ఆయన ఆత్మకూరుకు వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారట... అంతేకాదు తన ఇంటి గేటును తాళ్లతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...