ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన సుబ్బారావు అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా వేట కొడవల్లతో దాడి చేసి ఆ తర్వాత ఆయన తలపై బండాయి మోది చంపారు గుర్తు తెలియని వ్యక్తులు......
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు పార్టీ కంచుకోట అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు... మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో జిల్లాలో...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే... వికేంద్రీకరణ దిశగా రానున్న రోజుల్లో ఏపీలో మూడు రాజధానులుగా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు... అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్...
చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా రాజకీయాల్లో మెలిగి అలాగే రాజ్యసభకు ఎన్నిక అయిన వ్యక్తి ఎంపీ సుజనా చౌదరి, అలాగే బాబు దగ్గర రాజకీయంగా ఎదిగిన నేత సుజనా చౌదరి.. ఆయనకి...
అనంతపురం జిల్లాలో ఉరవకొండ హిందూపురం రెండు సెగ్మెంట్లు ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.. మిగిలిన సెగ్మెంట్లు వైసీపీ గెలిచింది, అయితే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కంచుకోటగా హిందూపురం ఉంది అనేది తెలిసింది...
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సెగ్మెంట్ల వారీగా చూసుకుంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. మిగిలిన 152 సెగ్మెంట్లలో తెలుగుదేశం ఇంచార్జీలే పార్టీ తరపున ముందుకు వెళుతున్నారు.. వైసీపీ నేతలు తెలుగుదేవం నేతలని కొందరిని...
తెలుగుదేశంలో కీలక పోస్టుగా భావించే తెలుగు యువత అధ్యక్షుడి పోస్టుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.. ఇప్పటి వరకూ ఆ పదవితో దేవినేని అవినాష్ కొనసాగారు. కాని ఆయన వైసీపీలో చేరడంతో ఆ...
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు అని తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు వైసీపీ అధినేత ఆనాటి ప్రతిపక్ష నేత జగన్.. కాని నేడుపరిస్దితి మారింది. రాజధాని కేవలం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...