తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అరెస్టులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో విద్యార్థులతో ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్(10) దుర్మరణం...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...