తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు తీవ్రతరమయ్యాయన్నారు. ఎన్నికల సమయంలో...
తెలంగాణ రైతులు జీవితాల్లో గతేడాది డిసెంబర్లో కొత్త వెలుగు విరసిల్లాయని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ప్రభుత్వ మార్పు రైతుల జీవితాన్ని మార్చేసిందని, వారి చరిత్రను మలుపుతిప్పిందంటూ ఆయన ఈరోజు తన...
తెలంగాణ రైతులకు(Telangana Farmers) ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో రైతుల లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ 11 నాటికి...
పంద్రాగస్ట్ వేళ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే 10.79 లక్షల రైతులకు రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసింది....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీ కార్యక్రమం రేపటి (గురువారం) నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రగతిభవన్ లో...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన...
తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతుబంధు(Rythu Bandhu) నిధుల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈనెల 26 నుంచి రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు....
రైతులకు తెలంగాణ(Telangana) వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. నైరుతి రుతుపవనాలు రాక ఈ ఏడాది ఆలస్యమవుతోంది. రెండ్రోజుల క్రితం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మెుదటగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకగా.....
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....