రాజులు, రాజ్యాలు మాయమైపోయాయి. అధికార దర్పాలు అంతరించిపోయాయి... మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నం. ప్రజలే ప్రభువులు.. అని చాలామంది ప్రజాస్వామ్యం గురించి రాచరికం గురించి ప్రసంగాలు చేస్తుంటారు. కానీ అదంతా ఉత్తదే అని...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...