తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam)’ పథకానికి ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ...
Half Day Schools | తెలంగాణలో రోజురోజుకీ వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. మండే ఎండల్లో పగటిపూట బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో స్కూల్స్ కి వెళుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులు...
తెలంగాణలో మరోసారి బదిలీలు జరిగాయి. 21 మంది ఐపీఎస్లను బదిలీ(IPS officers Reshuffle) చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు,...
ఆర్టీసీ(TGSRTC) ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వెల్లడించారు. అదే విధంగా ఈ డీఏతో ఆర్టీసీపై ప్రతి నెలా...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమనం చెందడానికి ప్రధాన కారణం...
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఆమె హైదరాబాద్కు చేరుకున్నారు. అంతా విమానంలో వస్తారేమో అనుకుంటే ఆమె మాత్రం సాదాసీదాగా రైళ్లో వచ్చారు. ఆ...
తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ఆరోగ్యశ్రీ సీఈఓగా ఎల్ శివకుమార్ను జీఏడీలో...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...