తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ఆరోగ్యశ్రీ సీఈఓగా ఎల్ శివకుమార్ను జీఏడీలో...
తెలంగాణ రైతులు జీవితాల్లో గతేడాది డిసెంబర్లో కొత్త వెలుగు విరసిల్లాయని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ప్రభుత్వ మార్పు రైతుల జీవితాన్ని మార్చేసిందని, వారి చరిత్రను మలుపుతిప్పిందంటూ ఆయన ఈరోజు తన...
తెలంగాణ వ్యాప్తంగా ఫార్మా సిటీ కోసం లగచర్ల(Lagacharla)లో చేపట్టిన భూసేకరణ అంశం కీలకంగా మారింది. పచ్చని పొలాలు లాక్కుని ఫార్మా సిటీ నిర్మిస్తారా అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ...
వేములవాడ ఆలయ(Vemulawada Temple) అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అభివృద్ధి పనులను శరవేగంగా ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రూ.127.65 కోట్ల నిధులను మంజూరు...
తెలంగాణ సర్కార్ 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను(IFS Officers) బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ శాఖ చార్మినార్ సర్కిల్...
తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల(IAS Officers) విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వ...
నవంబర్ 14 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న ప్రజా విజయోత్సవాల(Praja vijayotsavalu)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏం...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని కాంగ్రెస్ నిశ్చయించుకుంది. ఇందులో భాగంగానే నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 9...
KRMB | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణాజలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నదీ జలాలను వినియోగించుకుంటుందని, దీనిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుతూ...
Kamareddy | దేశంలో గుండెపోటు కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. చిన్నారులు, యువకులు సైతం గుండెపోటుకు బలవుతున్నారు. ఆకస్మిక వస్తున్న ఈ గుండెపోటు ఘటనలు ప్రజలకు తీవ్ర...