Tag:telangana govt

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9వ తేదీ లోపు రైతు భరోసా నిధులు...

రూ.500లకే సిలిండర్, ఉచిత విద్యుత్ అమలు.. ఎప్పటి నుంచంటే..?

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న అనంతరం ఫిబ్రవరి 27 నుంచి రూ.500లకే గ్యాస్ సిలిండర్‌తో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితం(Free...

Musi Rejuvenation | మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగు

మూసీ నది ప్రక్షాళన(Musi Rejuvenation)పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు, థేమ్స్ నది పాలకమండలి...

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ.. స్మితా సభర్వాల్‌కు ఏ పోస్ట్ అంటే..?

తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ(IAS Officers Transfer) అయ్యారు. ఏకంగా 26 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓ ముఖ్య...

Sankranti Holidays | సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యాశాఖ సంక్రాంతి సెలవులను(Sankranti Holidays) ప్రకటించింది. 6 రోజులు సంక్రాంతి సెలవులు ఉందనున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 12 నుంచి 17 వరకు...

Vijayashanthi | ప్రభుత్వ పాలనపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి(Vijayashanthi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడే ప్రజాస్వామ్య పంథాలో నడుస్తోంది అన్నారు. అన్ని ప్రభుత్వరంగాలు విధానపరంగా పడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు...

IAS Transfers | తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్ లకు స్థానచలనం

IAS Transfers |కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అంటకాగిన అధికారులపై బదిలీ వేటు తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ...

కళాకారులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. వేతనాలు పెంచుతూ నిర్ణయం

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి(Cultural Sarathi)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ పెంచుతూ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన...

Latest news

‘అలాంటి అవకాశం బీజేపీలో సాధ్యం’

ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా(JP Nadda) తీవ్ర విమర్శలు గుప్పించారు. చాలా పార్టీలు కుటుంబ రాజకీయాలకు మారుపేరుగా మారాయని ధ్వజమెత్తారు. కానీ అలాంటి...

కొత్త ఆధార్ కార్డుల కోసం కొత్త రూల్.. వారిని ఆపడానికే..

ఇకపై రాష్ట్రంలో జారీ చేసే కొత్త ఆధార్ కార్డుల(Aadhaar) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అసోం(Assam) ప్రభుత్వం. కొత్త ఆధార్ కార్డుల జారీ కోసం కొత్త...

ఏపీసీసీ నూతన కమిటీలకు ఏఐసీసీ ఆమోద ముద్ర.. వివరాలివే..

APCC New Committees |ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన కమిటీలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. ఏపీ కాంగ్రెస్‌లో కమిటీల వ్యవహారం తీవ్ర వివాదానికి...

Must read

‘అలాంటి అవకాశం బీజేపీలో సాధ్యం’

ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా(JP Nadda) తీవ్ర విమర్శలు...

కొత్త ఆధార్ కార్డుల కోసం కొత్త రూల్.. వారిని ఆపడానికే..

ఇకపై రాష్ట్రంలో జారీ చేసే కొత్త ఆధార్ కార్డుల(Aadhaar) విషయంలో కీలక...