ఇక నుంచి హైదరాబాద్(Hyderabad) జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుగురు డీఎంహెచ్వోలు పనిచేయనున్నారు. చార్మినార్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లకు డీఎంహెచ్వోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...