ఇక నుంచి హైదరాబాద్(Hyderabad) జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుగురు డీఎంహెచ్వోలు పనిచేయనున్నారు. చార్మినార్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లకు డీఎంహెచ్వోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...