తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ(IAS Officers Transfer) అయ్యారు. ఏకంగా 26 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓ ముఖ్య...
IAS Transfers |కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అంటకాగిన అధికారులపై బదిలీ వేటు తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ...
తెలంగాణ(Telangana)లో మరో 9 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. నిర్మల్ అడిషనల్ కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్, హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా రాధాగుప్త, ములుగు...
తెలంగాణ(Telangana) ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
అధికారులకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...